లాక్డౌన్లో నేను చేసిన ‘బెస్ట్’ పని అదే..!
నటించినవి కొన్ని సినిమాలే అయినా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అందాల తార ప్రగ్యా జైస్వాల్. 'కంచె', 'ఓం నమో వేంకటేశాయ', 'నక్షత్రం'.. వంటి చిత్రాలతో ఎవర్గ్రీన్ పాపులారిటీని సంపాదించుకుంది. ఉత్తరాదిలోనే పుట్టిపెరిగినా దక్షిణాది తారగా, అందులోనూ తెలుగమ్మాయేనేమో అన్నంత సహజంగా తన పాత్రల్లో ఒదిగిపోయి చక్కటి గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. కేవలం నటిగానే కాకుండా.. తన ట్రెండీ ఫ్యాషనబుల్ లుక్స్ని సోషల్మీడియాలో పంచుకుంటూ తన ఫ్యాన్స్తో ఎప్పుడూ టచ్లోనే ఉంటుందీ లవ్లీ గర్ల్. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ వేదికగా #AskPragya అనే హ్యాష్ట్యాగ్తో తన అభిమానులతో ముచ్చటించింది ప్రగ్య. మరి ఆ విశేషాలేంటో చూద్దాం రండి..
Know More